Friday, May 3, 2024

Breaking : కోడలు పై వేడి నీళ్ళు పోసిన‌ అత్త

వరంగల్ జిల్లా… ఖానాపూరం మండలం కొత్తూరు రంగాపురం గ్రామానికి చెందిన గండమల్ల సంధ్య అనే వివాహిత మహిళపై వేడి నీళ్లు పోసింది అత్త‌. కుటుంబ సభ్యుల మధ్య తగాదా నేపథ్యంలో ఒంటి పై వేడి నీళ్ళు పోసి దాడి చేసినట్లు బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.గాయాల పాలైన మహిళకు నర్సంపేట ఏరియా ఆసుపత్రి లో వైద్య సహాయం వైద్యులు అందిస్తున్నారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement