Friday, May 3, 2024

కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ధర్నా

కేంద్రం రైతుల‌ప‌ట్ల అనుస‌రిస్తున్న మొండి వైఖ‌రికి నిర‌స‌న‌గా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్ చౌర‌స్తాలో టిఆర్ ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వ‌ర్యంలో తెరాస శ్రేణులు ధ‌ర్నా నిర్వ‌హించాయి. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం రైతు వ్య‌తిరేక విధానాలు రైతుల ప‌ట్ల శాపంగా మారుతున్నాయ‌న్నారు. వెంట‌నే కేంద్రం రైతులు పండిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌న్నారు.
ఈ కార్యక్రమం లో చిన్న ప్రసాద్ వైస్ చైర్మన్ విజయ్ కుమారే మున్సిపల్ చైర్మెన్ మంజుల, జెడ్పీటీసీ ప్రమొడిని రెడ్డి.pacs చైర్మెన్ ముతు రెడ్డి.మార్కెట్ చైర్మన్ దీప,వైస్ చైర్మన్ చంద్ర శేకర్ రెడ్డి, మాజీ రంగా రెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్య‌క్షులు నర్సి రెడ్డి. పిల్లలు అనంతరెడ్డి గోపాల్ మంజుల పావని రాములు, నవీన్, ధరూర్ మాజీ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షులు రాజు నాయక్ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement