Thursday, April 25, 2024

వీధి కుక్క‌ల స్వైర విహారం.. 15 మందికి గాయాలు..

మహబూబాబాద్ : మరిపెడ మండలం అనేపురం గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్క‌ల దాడిలో 15 మంది గాయాల‌పాల‌య్యారు. అదేవిధంగా రెండు పశువులపై కూడా దాడికి పాల్ప‌డ్డాయి. కుక్కల దాడిలో బాధితులు తీవ్రంగా గాయప‌డ్డారు. వీరికి చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement