Saturday, May 4, 2024

హ‌నుమ‌కొండ‌లో వెంక‌య్య నాయుడు ప‌ర్య‌ట‌న

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. చైతన్య యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఆయ‌న‌ హనుమకొండ జిల్లాకి విచ్చేయ‌డంతో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్య‌క్షురాలు రావు ప‌ద్మ‌, జిల్లా నేత‌లు పులబోకే ఇచ్చి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement