Sunday, April 28, 2024

Rajnath singh: ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీకి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌మంత్రి.. విన్యాసాల వీక్ష‌ణ‌

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు. ఈ సందర్భంగా యువ పైలెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం యువపైలెట్లతోపాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 213 మంది యువ పైలైట్లు పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలిక్యాప్టర్లతో విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement