Sunday, April 28, 2024

TSPSC ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి రాజీనామా

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ కలిశారు. బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎం, జనార్దన్‌ రెడ్డి చర్చించారు. అనంత‌రం ఆయ‌న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. 2021 మేలో టి ఎస్ పి ఎస్ సి ఛైర్మన్‌గా జనార్దన్‌ రెడ్డి నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement