Thursday, April 25, 2024

TS | మంత్రి కొండా సురేఖతో ఎంపీ రంజిత్ రెడ్డి భేటీ

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో శనివారం ఎంపీ రంజిత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు.., కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న విశ్వాసం, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న తీరును ఎంపీ రంజిత్ రెడ్డి మంత్రికి వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement