Wednesday, May 15, 2024

TS : మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల
సమయంలో ఈ సోదాలు జరగుతుండటం సంచలనం రేపుతుంది. మొత్తం పద్దెనిమిది చోట్ల కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు జరుపుతున్నారు.

జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు చెందిన 18 చోట్ల ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాలోని రఘువీర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement