Wednesday, May 1, 2024

TS: 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్

హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పోస్ట్ ల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement