బీజేపీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరుగుతున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమవారం కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఖేలా హోబే( ఆట మొదలైంది) అంటూ స్టేడియంలో భారీ ఆకారంతో నిలుచున్న దీదీ మమత కాలు కింద ఫుట్ బాల్ ఉన్న ఫొటోను కేటీఆర్ పోస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో హీహీటెక్కిన పశ్చిమబెంగాల్ లో వైరల్ అయిన ఖేలా హౌబే స్లోగతో కూడిన ఫొటోను ఎవరు సృష్టించారో కానీ..వారు నిజంగా క్రియేటివ్ జీనియస్ అని కేటీఆర్ పొగిడారు. అయితే ఎన్నికల్లో గాలి ఎటువైపు వీస్తోందో తనకైతే ఖచ్చితంగా తెలియదన్నారు.
దీదీ ‘ఖేలా హోబే పిక్ సూపర్… కేటీఆర్ ట్వీట్
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement