Friday, April 19, 2024

చెన్నమనేని పౌరసత్వంపై ప్రభుత్వం అఫిడవిట్

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కేసు విచారణను హైకోర్టు మరో రెండు వారాలకు వాయిదా వేసింది. చెన్నమనేని పౌరసత్వం వివాదం కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారంపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు ఆరోగ్యం బాగాలేదని తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. దీంతో వాదనలు వినిపించడానికి హైకోర్టు రెండు వారాలు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement