Monday, July 22, 2024

Transfer – తెలంగాణ‌లో మ‌రో అయిదుగురు ఐఎఎస్ ల బ‌దిలీ …

హైద‌రాబాద్ – తెలంగాణలో నేడు మ‌రో అయిదుగురు ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు.. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ – నీటిపారుదల శాఖ ప్రత్యేక కారుదర్శిగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషాను జనగామ కలెక్టర్ గా నియామించారు. కామారెడ్డి అద‌న‌పు క‌లెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సిద్దిపేట కలెక్టర్ గా బ‌దిలీ చేశారు.. జనగామ కలెక్టర్ ని శివలింగయ్య ను స‌చివాల‌యం అడ్మిన్ లో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించారు..ఇక శైలజా రామయ్యర్ ను దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement