Monday, April 29, 2024

మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఇంట విషాదం…

తెలంగాణ‌ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాతృమూర్తి గుగులోతు దస్మి (86) కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్‌లోని యశోద ఆస్ప‌త్రిలో చేర్చించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ.. ఈరోజు గుండె పోటుతో ఆమె మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement