Monday, April 29, 2024

TS : దద్దరిల్లిన దండకారుణ్యం.. ముగ్గురు మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సోమవారం బీజాపూర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement