Tuesday, May 7, 2024

మానేరు వాగులో ఇద్దరు గ‌ల్లంతు

తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ‌ల్లంతైన వారు ఇల్లంతకుంట మండలం కండికట్కూరుకు చెందిన శ్రీనివాస్, రాజుగా గుర్తించారు. ఈతకు వెళ్లి గల్లంతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మరో వ్యక్తి మానేరు వాగు నుంచి క్షేమంగా బయట పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement