Thursday, April 25, 2024

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డా.ఆంజనేయ గౌడ్

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డా.ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం చేతుల మీదుగా డా.ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంజ‌నేయ గౌడ్ సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement