Thursday, April 25, 2024

Breaking: పంజాబ్ లో ఉగ్ర కుట్ర భగ్నం.. సీఎం ఇంటి వద్ద బాంబు స్వాధీనం

పంజాబ్ రాష్ట్రంలో ఉగ్ర కుట్ర భగ్నమైంది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం వద్ద బాంబును గుర్తించారు. లైవ్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబును గుర్తించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నివాసం వద్ద భద్రత పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement