Wednesday, May 1, 2024

ప్రజాదర్భార్ కు తెలంగాణ గవర్నర్ తమిళిసై శ్రీకారం

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర‍్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో ప్రజా దర్బర్‌ను ప్రారంభించాలని నిర‍్ణయించారు. ప్రజా దర్బార్‌లో భాగంగా మహిళా దర్బార్‌తో శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 10న (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement