Thursday, May 16, 2024

తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ గా సునీల్ బన్సల్

తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ గా సునీల్ బన్సల్ ను ఆ పార్టీ నియమించింది. తెలంగాణ సహా బెంగాల్, ఒడిశాకు బన్సల్ ఇన్ ఛార్జ్ గా కొనసాగనున్నారు. బన్సల్ ఉత్తర ప్రదేశ్ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017లో యూపీలో బీజేపీని గెలిపించిన వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్నింటా బన్సల్ ఫోకస్ పెట్టనున్నారు. యూపీలో అభ్యర్థుల ఎంపిక వెనుక బన్సల్ కీలక పాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement