Monday, April 29, 2024

Telangana – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 మంది పోలీస్ సిబ్బంది సస్పెన్షన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న 5 గురు కానిస్టేబుళ్లు, 5 గురు హోమ్ గార్డు లని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది పై చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడిన విధుల్లో నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement