Friday, May 10, 2024

శేరిలింగంపల్లిలో టిడిపిని ప‌టిష్టం చేస్తా …… వెంకటేశ్వర గౌడ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిదిలో తెలుగుదేశం పార్టీ పటిష్టం కోసం కలిసి కట్టుగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ కట్టా వెంకటేశ్ గౌడ్ తెలిపారు. తెదాపా చేవేళ్ల పార్లమెంట్ పార్టీ సమావేశం శుక్రవారం చందానగర్ లో గల శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు . సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement