Monday, May 6, 2024

RR: మంత్రి పట్నంకు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి శుభాకాంక్షలు

వికారాబాద్, ఆగస్టు 25 (ప్రభ న్యూస్) : రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇవాళ ఉదయం వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎస్పీ మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement