Saturday, May 18, 2024

Sentiment temple – నేడు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు

సిద్దిపేట, : దశాబ్దాలుగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీకి సెంటిమెంట్‌ సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం. ఏ శుభకార్యం చేసినా ఇక్కడ పూజలు చేసిన అనంతరమే పనులను ప్రారంభిస్తారు. ప్రతి ఎన్నికల ముందు నామినేషన్‌ పత్రాలను వేంకటేశ్వరస్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం 1985వ సంవత్సరం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. 1989, 1994, 1999, 2001, 2004, 2009 ఎన్నికల నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్‌ వేసి విజయం సాధించారు ఆ. సంప్రదాయాన్ని నేడు కొనసాగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement