Friday, May 17, 2024

ఉగ్రవాదుల ముప్పుపై .. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్నారు. ఈరోజు కాకపోతే రేపైనా తనను ఉగ్రవాదులు కాల్చి చంపేస్తారని రాజాసింగ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement