Sunday, May 19, 2024

Breaking: బండి సంజయ్ కు భద్రత పెంపు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు భద్రత పెంచారు. బండి సంజయ్ కు వన్ ప్లస్ 5 రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. అదనంగా ఎస్కార్ట్ వాహనం పోలీసులు కేటాయించారు. హైదరాబాద్‌ పరిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలతో బండి సంజయ్‌కు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement