Sunday, May 19, 2024

RTC Employees – సీఎం, ఆర్టీసీ చైర్మన్ చిత్రపటాలకు పాలాభిషేకం

నిజామాబాద్ సిటీ,ఆగస్ట్ (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై నిజామా బాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాం డ్లో ఆర్టీసీ కార్మికుల సంబరాలు అంబరాన్నంటాయి. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో రెండో డిపోలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసినం దుకు నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు కెసిఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement