Thursday, May 2, 2024

TS : ఎల్బీ నగర్‌లో రోడ్డుప్ర‌మాదం.. ఇద్దరు మృతి…

హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. తెల్ల‌వారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement