Friday, May 17, 2024

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఆర్జీవీ ట్వీట్

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ కేసులో కేవలం రఘునందన్ రావు మాత్రమే నిజాయితీపరులుగా కనిపిస్తున్నారన్నారు. మిగతా వారంతా డైవర్షన్ టెక్నిక్స్ ప్రయోగిస్తున్నారని సామాన్యుడిగా తనకు అనిపిస్తోందని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement