Friday, May 3, 2024

Vikarabad: రైల్వే స్టేషన్లో యువకుడు ఆత్మహత్య

వికారాబాద్ టౌన్ జూన్ 21( ప్రభ న్యూస్): వికారాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం రాత్రి ఓ గుర్తు తెలియని యువకుడు 35 నుండి 40 సంవత్సరాలుగల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని రైల్వే పోలీసులు తెలిపినారు. హైదరాబాద్ టు ముంబై రైలు ఎక్కడానికి వెళ్లి ప్రమాద జరిగిందా లేక లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం వికారాబాద్ ఏరియా హాస్పిటల్ లో భద్రపరిచినారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement