Friday, May 3, 2024

వికారాబాద్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన ఏఈ..

వికారాబాద్, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ కార్యాలయంలో సైట్ ఏఈగా పనిచేస్తున్న ఇర్ఫాన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయన 5వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement