Wednesday, May 15, 2024

దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం : పాల్గొన్న‌ మంత్రి మల్లారెడ్డి

ఘట్కేసర్ మండలం అంకుశపూర్ గ్రామంలో శ్రీ భవాని శంకర దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట కార్మిక శాఖ మంత్రి మాలారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీని అభినందించారు. రాజ్ మహేందర్ గౌడ్ చైర్మన్ గా .. సభ్యులుగా రాజి రెడ్డి, వేణు గోపాల్, బుచ్చి రెడ్డి, శారదా, విజయ్ కుమార్ శర్మ ప్రమాణ స్వీకారం చేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement