Sunday, May 19, 2024

కేంద్ర మంత్రి గడ్కరీకి ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాష్ర్టంలో కేంద్రం నిధులతో జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన నిమిత్తం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ వచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి ల‌తో కలిసి చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement