Saturday, April 27, 2024

రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మ‌హేష్ రెడ్డి

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఊరూరా రైతుబంధు సంబురాల్లో భాగంగా 2018 నుండి 2022 వరకు రైతుల ఖాతాల్లో 50 వేల కోట్ల రూపాయలు జమచేసిన సందర్బంగా పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. రైతులతో కలిసి ఎడ్లబండ్లు & ట్రాక్టర్ల పై ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే కె.మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న‌కు రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతువేదిక దగ్గర రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే పాలభిషేకం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement