Friday, April 26, 2024

మహేశ్వరం సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి సబితారెడ్డి

మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరైయ్యారు. ఎంపీపీ రఘుమా రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మార్కెట్, సొసైటీ ఛైర్మన్లు సురేందర్ రెడ్డి, పాండు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖల పనితీరుపై సమీక్షా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement