Wednesday, May 8, 2024

TS: పుస్తకావిష్కరణకు విచ్చేసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

వికారాబాద్, ఫిబ్రవరి 17 (ప్రభ న్యూస్): మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నాయకులు విద్యాసాగర్ రావు వికారాబాద్‌లోని పుస్తకావిష్కరణ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శివారెడ్డిపేట దుర్గా దేవాలయం వద్ద వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు మాధవరెడ్డి ఆయ‌నకు స్వాగతం పలికారు. శాలువా కప్పి స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, నాయకులు కెపి. రాజు, వివేకానంద రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement