Friday, May 3, 2024

కుక్కల దాడి … 15 మేకల మృతి

వికారాబాద్, ఆగస్టు 26(ప్రభ న్యూస్): మందపై కుక్కలు దాడి చేసిన సంఘటనలు వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మదిగులుచిచంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం మధుసూదన్పల్లి గ్రామంలో మేకల మందపై కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి.. ఈ దాడిలో 15 మేకల చ‌నిపోయాయి.. దీనిపై సంబంధిత గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement