Thursday, April 25, 2024

శంకర్ ప‌ల్లిలో భారీగా పెరిగిన కరోనా : ఒకేరోజు 21 మందికి పాజిటివ్

శంక‌ర్ ప‌ల్లి మున్సిపాలిటీ కేంద్రంలో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. ఈరోజు నిర్వ‌హించిన‌ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో 74 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 21 మందికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయని ఆయా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. వీటికి రెట్టింపు స్థాయిలో ప్రైవేట్ లో టెస్టులు చేయించుకున్న వాళ్ళు ఉంటారనేది స్థానికంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement