Thursday, April 18, 2024

Breaking: శంషాబాద్ లో ఏసీబీ సోదాలు

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాజీ పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా అక్రమ ఆస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.కోటి విలువైన విల్లా, రూ.43.80లక్షల ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. రూ.8.11లక్షల విలువైన వ్యవసాయ భూమి, 60.25 తులాల బంగారం, బ్యాంక్ లాకర్ లో రూ.51.52లక్షల విలువైన 129.2 తులాల గోల్డ్ ను సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement