Friday, May 3, 2024

వరద బాధితులకు అండగా పబ్లిక్ వాయిస్ ఫోరం

వికారాబాద్, (ప్రభ న్యూస్) : ములుగు వరద బాధితులకు పబ్లిక్ వాయిస్ ఫోరం నగదు అందుచేత తెలంగాణ రాష్ట్రంలో బారీగా కురిసిన వర్షాలతో ములుగు జిల్లాలో కొన్ని గ్రామాలలో జనజీవ టీవీనం అస్తవ్యస్తమైంది, ప్రజలు అనేకరకాలుగా నష్టపోయిన పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలని మానవతా దృక్పథంతో 1,24974 రూపాయలు కలెక్ట్ చేసిన వికారాబాద్ జిల్లా పబ్లిక్ వాయిస్ ఫోరం సభ్యులు అండగా నిలవటం అభినందనీయం ములుగు ఎమ్మేల్యే సీతక్క అభినందించారు. ఫోరమ్ సభ్యులే స్వయంగా ములుగు జిల్లాలో బాధిత ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా నిలవాలని కోరారు. ములుగు జిల్లా కు సోమవారం వెళ్లి ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని పబ్లిక్ వాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు పడిగల్ల అశోక్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement