Sunday, April 28, 2024

Ramadan Feast – నేడు ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు – హాజరు కానున్న రేవంత్

హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.

ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement