Thursday, May 2, 2024

ఎమ్మెల్సీ క‌విత‌ను క‌లిసిన రాజ్య‌స‌భ స‌భ్యులు వ‌ద్దిరాజు ర‌విచంద్ర

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను ఆపార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) మర్యాద పూర్వకంగా కలిశారు. వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌తో పాటు ఆయన తనయుడు నిఖిల్ క‌లిశారు. ఇటీవ‌లే వ‌ద్దిరాజు ర‌విచంద్ర టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఈరోజు ఎమ్మెల్సీ క‌విత‌ను ర‌విచంద్ర త‌న కుమారునితో పాటు క‌లిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement