Friday, April 26, 2024

పుష్ప టీమ్ బస్ – ఆర్టీసి బస్సు ఢీ… ఏడుగురు ఆర్టిస్టులకు గాయాలు

నల్గొండ – టాలీవుడ్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పుష్ప టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పుష్ప 2 మూవీ ఆర్టిస్ట్ లు ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పుష్ప-2 మూవీ ఆర్టిస్ట్‌లకు గాయాలు అయ్యాయి. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ప్రాణానికి ప్రమాదం లేదని తెలుస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement