Friday, May 17, 2024

కాంగ్రెస్ దీక్షలో పాల్గొన్న పొన్నం

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పోరుబాట పట్టింది. పెంచిన పెట్రోల్, గ్యాస్, విద్యుత్, బస్ చార్జీలకు నిరసనగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు రైతుల, ప్రజల జీవితాలతో చెలగాటం అడుతున్నాయని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement