Monday, May 6, 2024

పోలీస్ కానిస్టేబుల్ పై – హనుమాన్ భక్తుల దాడి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని హనుమాన్ శోభాయాత్ర లో అతి ఉత్సాహం ప్రదర్శించిన పోలీస్ కానిస్టేబుల్ ను చితక బాదారు స్వాములు, యూత్ సభ్యులు.. ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్న శోభ యాత్ర త్వరగా కేంద్రం ముందరి నుండి వెళ్లిపోవాలని అసభ్య పదజాలంతో హనుమాన్ మాల ధారణ స్వాములను దూషించాడు కానిస్టేబుల్, అత్యుత్సాహం ప్రదర్శించడంతో కానిస్టేబుల్ పై తిరగబడ్డారు స్వాములు యూత్ సభ్యులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement