Wednesday, April 24, 2024

వానకాలం పంటల సాగు పై వర్క్ షాప్- హాజరైన మంత్రులు

వానకాలం 2022 సాగు సంసిద్ధత పై వరంగల్ లో మూడు జిల్లా ల వర్క్ షాప్ ప్రారంభమైంది. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా ల్లో సాగు విస్తీర్ణం, పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతుబందు ఛైర్మన్ పల్లా. రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, నగర మేయర్ గుండు. సుధా రాణి, డీసిసిబి ఛైర్మన్ రవీందర్ రావు, శాసన మండలి సభ్యులు బండా ప్రకాష్, బస్వరాజ్.. సారయ్య., శాసనసభ్యులు పెద్ది. సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి,ఆరూరి రమేష్, శంకర్ నాయక్, ఆయా జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో ఛైర్మన్ లు, జడ్పీ టీసీ, యంపీపీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement