Sunday, April 28, 2024

TS : మార్చి 4న తెలంగాణ‌కు మోదీ…. ఆదిలాబాద్‌లో ప‌ర్య‌ట‌న‌…

తెలంగాణ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌ధాని ప‌లు కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల అయింది.

- Advertisement -

మార్చి 4వ తేదీన ఉదయం 09.20 గంటలకు నాగ్ పూర్ ఏయిర్ పోర్టు కు చేరుకోనున్న ప్రధాని మోడీ….10.20 కి ఆదిలాబాద్ హెలి ప్యాడ్ కు చేరుకుంటారు. ఇక 10.30 నుంచి 11 గంటల వరకు వివిధ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ. అనంతరం 11.10 నిమిషాలకు ఆదిలాబాద్‌ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు ప్రధాని మోడీ. ఇక మధ్యాహ్నం 12 .15 నిమిషాలకు హెలి ప్యాడ్ నుంచి నాందేడ్ వెల్లిపోనున్నారు. 1.10 గంటలకు మహరాష్ట్ర నాందేడ్ ఏయిర్ పోర్టు కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement