Friday, May 10, 2024

రాహుల్ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేత హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను వీసీ పరిగణలోకి తీసుకోవడం లేదంటూ పిటిషన్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement