Friday, May 3, 2024

ADB: వైభ‌వంగా ప్రారంభ‌మైన పెన్ గంగా జాత‌ర..

ఆదిలాబాద్: జైనథ్ డొల్లార వద్ద పెన్ గంగా జాతర వైభవంగా ప్రారంభ‌మైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పురాతన జాతరల్లో ఇది ఒకటి. గంగా జాతరకు స్థానిక గ్రామాలతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల గ్రామాల ప్రజలు తరలివవ‌స్తున్నారు… జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు పూసాయి ఎల్లమ్మ జాతర ప్రారంభమైంది. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో సందడి నెలకొంది. ఈ పెన్ గంగ‌ జాతర నెల రోజుల పాటు జరగనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement