Monday, May 6, 2024

NZB: మంత్రి కేటీఆర్ ను కలిసిన నూడ చైర్మన్

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 9 (ప్రభ న్యూస్) : మంత్రి కేటీఆర్ ను నూడ చైర్మన్ ఈగ సంజీవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. టీఎస్ఆర్టిసి చైర్మన్, శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లో పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు ను నూడ చైర్మన్ ఈగ సంజీవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నూడ చైర్మన్ గా ఈగ సంజీవరెడ్డి నియామకమైన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనను అభినంధించి, శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement