Monday, May 20, 2024

NZB: పాము కాటుతో రెండేళ్ల బాలుడు మృతి..

నవీపేట్, జులై 29 (ప్రభ న్యూస్) : మండలంలోని బినోల గ్రామంలో శుక్రవారం రాత్రి రెండు పాములు కాటువేయడంతో రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు బినోల గ్రామానికి చెందిన మంగళి భూమేష్ కుటుంబం శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో పెంకుటిల్లు పైనుండి పడిన రెండు పాములు రుద్రాన్ష్ ను కాటు వేయగా, గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతిచెందాడని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement